Adsense

Friday, July 2, 2021

11వ శతాబ్దం లో నిర్మించబడిన శ్రీ జగన్మోహిని కేశవ మరియు గోపాల స్వామి ఆలయం లోని విగ్రహం.

11వ శతాబ్దం లో నిర్మించబడిన శ్రీ జగన్మోహిని కేశవ మరియు గోపాల స్వామి ఆలయం లోని విగ్రహం. 

ఈ ఆలయం తూర్పు గోదావరి జిల్లాలోని ర్యాలీ లో వుంది. 

ఈ విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే, ఏక నల్లరాతి (సాలిగ్రామ) లో తయారు చేశారు. ముందు వైపు కేశవస్వామి వెనుకవైపు జగన్మోహిని రూపం ఉంటుంది. 

ఈ ఆలయం లో శివుడిని ఉమా కమండలేశ్వర స్వామి గ పూజిస్తారు. 

చూసితీరవలసిన ఆలయం. 

ఓం నమో నారాయణాయ.. ఓం నమఃశివాయ

No comments: