Adsense

Friday, April 16, 2021

జమలాపురం (ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం) శ్రీ వేంకటేశ్వర ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు

 


తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం (ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం) శ్రీ వేంకటేశ్వర ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. మూడవ రోజు (15.4.2021) కుంకుమార్చన నిర్వహించారు. చందన అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. పద్మావతి అమ్మవారికి ఏకాంతంగా లక్ష కుంకుమార్చన చేశారు.

No comments: