Adsense

Sunday, February 27, 2022

దేవాలయానికి వెళ్ళినపుడు ఘంట మూడు సార్లే ఎందుకు కొట్టాలి. తెలుసా ?



 *శ్లోకము :*
 
*ఏకతాడే మరణం చైవ*
*ద్వితాడే వ్యాధి పీడనం* !
*త్రితాడే సుఖమాప్నోతి  తత్ఘంటానాదలక్షణం* ! ! 

భావం : దేవుని ముందర *ఘంట ఒకసారి మాత్రమే కొట్టి ఊరుకుంటే అది మన మరణానికి* సంకేతం .

*రెండుసార్లు కొట్టి ఊరుకుంటే వ్యాధుల ద్వారా పీడింపబడతాము* . '

*మూడుసార్లు ఘంటానాదం చేయడం చేత శరీరమునకు , మనస్సుకు సుఖము కలుగుతుంది*. 

ఈ పద్దతిని  *దేవాలయ ఘంటా నాద లక్షణము* గా శాస్త్రం చెప్పబడింది .

( దేవాలయంలో ఘంటానాదం ద్వారా జనించే ఓంకార ధ్వని తరంగాలను మన చెవుల ద్వారా శరీరంలోకి శబ్ద తరంగాలకు అనుసంధానం చేయండి తద్వారా మానసిక ప్రశాంతతను పొందండి )

No comments: