అక్టోబర్ 01వ తేదీ ఆరో రోజు.. కనక దుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా అలంకరిస్తారు. గులాబీరంగు వస్త్రంతో అలంకరించాలి. ఎందుకంటే మనస్సు ఆహ్లాదకరంగా ఉంచడానికి. కదంబం, చక్కర పొంగలితో పాటు క్షీరాన్నం నైవేద్యంగా పెట్టాలి. ఎందుకంటే.. సకల ఆహార పదార్థాలను అమ్మవారికి పెట్టవచ్చు అన్నది భక్తుల నమ్మకం..
No comments:
Post a Comment