Adsense

Wednesday, March 29, 2023

ఓం నమో వేంకటేశాయ..!!

 


కర్ణాటక లోని దేవదుర్గ తాలూకా రాయచూరు లోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ...

బాగా మరిగే వేడినీళ్లు తో స్వామి వారికి అభిషేకం చేస్తే, ఆ నీళ్లు విగ్రహం క్రిందకు పడుతూనే చల్లగా అవుతాయి...

తిరిగి అదే చల్లటి నీళ్లను స్వామి విగ్రహం కాళ్ళ మీద పోస్తే, తిరిగి పొగలు సెగలు వస్తూ వేడిగా అవుతాయి.
ఇది ఈ కోవెలకు విశేషంగా చెపుతారు..

No comments: