ఏ దేవాలయంలో గంట అయినా ఒకసారి మోగిస్తే రెండు లేదా మూడు పర్యాయాలు ప్రతిధ్వదిస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే కొద్దిమందికి మాత్రమే తెలిసిన విషయం మరొకటి -ఉంది. గంటను ఒక్క పర్యాయం మోగిస్తే 108 సార్లు ప్రతిధ్వనించడం. ప్రకాశం జిల్లా చినగంజాం మండలం సంతరావూరు గ్రామంలోని శ్రీపార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం గర్భగుడి లోని గంటను ఒకసారి మోగిస్తే ఏకంగా 108 పర్యాయాలు ప్రతిధ్వనిస్తుంది. ఆ ప్రతిధ్వనిలో ఓంకారం స్పష్టంగా వినిపిస్తుంది. కాశీలోని విశ్వ -నాధుని ఆలయం, సంతరావూరులోని శివాలయం -లో ఉన్న గంటలు మాత్రమే ఈవిధంగా ఓంకారాన్ని పలుకు తాయి. ఈ రెండు అలా యాల్లోని గంటలను తయారు చేసిన వ్యక్తి ఒక్కరు.
12వ శతాబ్దంలో గుంటూరు అమరావతి మొదలు తిరుపతి పట్టణం దాకా చోళరాజు ఆధీనంలో -పరిపాలన సాగేది. చోళరాజు తన హయాంలో ఎన్నో ఆలయాలను -నిర్మించాడు. సంతరావూరు శివారు
రామలింగేశ్వర ఆలయంలో గంట
రామలింగేశ్వర ఆలయం
లో శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడి స్వయంభువు. ఈ ఆలయానికి రెండ గం ఈ ఆలయానికి రెండు కత లు ఉన్నాయి. రెండు నందులు ఉండడ మొకటైతే, బయటినుంచి కూడా గర్భీగుడిలో దేవుడి కోసం వెలిగించిన దీపాన్ని చూడగల గడం. ఈ ఆలయంలో శిల్పకళా నైపుణ్యం
No comments:
Post a Comment