Adsense

Sunday, April 18, 2021

రూ.5వేల టిక్కెట్ కొంటే భద్రాచలంలో ప్రత్యేక పూజ

 రూ.5వేల టిక్కెట్ కొంటే భద్రాచలంలో ప్రత్యేక పూజ



భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆలయంలో ఈనెల 21న సీతారాముల కల్యాణం, 22న పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఈ రెండు రోజులు అన్ని దర్శనాలు రద్దు చేసినట్లు ఆలయ ఈఓ శివాజీ తెలిపారు. రూ.5వేల కల్యాణం టిక్కెట్లు, రూ.1,116 టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తుకు వారి గోత్ర నామాలతో పూజ జరిపిస్తారు. రూ.5వేల టిక్కెట్ వారికి మిస్రీ ప్రసాదం, కుంకుమ, కల్యాణ తలంబ్రాలు, వస్ర్తములు, సచిత్ర కల్యాణ తంబ్రాలు రామాయణ పుస్తకం, రూ.1,116 టిక్కెట్ భక్తులకు ప్రసాదం, తలంబ్రాలు, పోస్టు ద్వారా పంపిస్తామన్నారు. మీసేవ, టీ యాప్ ద్వారా తలంబ్రాలు బుక్ చేసుకోవచ్చని సూచించారు.

No comments: