Adsense

Sunday, April 18, 2021

నిరాడంబరంగా నవాహ్నిక ఉత్సవాలు - భద్రాచలం సీతారాముల ఆలయంలో నవమి ఉత్సవాలకు అంకురార్పణ

 


భద్రచాలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దివ్య క్షేత్రంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీరామ నవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలకు శనివారం (17.4.2021) అంకురార్పణ చేశారు. ఉదయం ఉత్సవ మూర్తులను మేళతాళాల మధ్య పవిత్ర గోదావరి నదీ గర్బం (500 నదులు కలిసిన) నుంచి జలాలను వెండి బిందెలో తీసుకొచ్చారు.  

నేడు (18.4.2021 - ఆదివారం) బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం గరుడ ధ్వజ పంట లేఖనం నిర్వహిస్తారు. సాయంత్రం ఆలయ ప్రాంగణం వద్ద ఉన్న ధ్వజ స్తంభం వద్ద గరుడ పటాన్ని ఆవిష్కరిస్తారు. 

No comments: