Adsense

Saturday, April 17, 2021

కారేపల్లి కోటమైసమ్మకు ఖడ్గమాలర్చన - మహాపూర్ణాహుతితో ముగిసిన ఉత్సవాలు

 ఖమ్మం జిల్లా ఉసిరికాయలపల్లిలోని శ్రీకోట మైసమ్మ అమ్మవారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం (18.2.2021) ముగిశాయి. చివరి రోజు అమ్మవారికి నిమ్మకాయలతో ఖడ్గమాలర్చన నిర్వహించారు. మహా పూర్ణాహుతి తో ఉత్సవాలకు స్వస్తి చెప్పారు. 



No comments: