Adsense

Saturday, April 17, 2021

జమలాపురంలో వైభవంగా పాంచాహ్నిక దీక్షా కల్యాణం

 తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం (ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం) శ్రీ వేంకటేశ్వర ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. నాలుగో రోజు (16.4.2021) స్వామి వారికి పాంచాహ్నిక దీక్షా కల్యాణం ప్రారంభించారు. ఈ సందర్భంగా ధ్వజారోహణం నిర్వహించారు.



No comments: