Adsense

Monday, May 8, 2023

జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు- సమాధానాలు

Welcome to తెలుగుపథం. జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు- సమాధానాలు

1.విద్యారణ్య స్వామి బోధించిన వేదాంతం ? 
-అద్వైతం 
2. మౌర్య పరిపాలన నుంచి ఎవరి నాయకత్వంలో ఆంధ్రులు స్వాతంత్య్రాన్ని సాధించారు ? 
 - శాతవాహనులు 
3. శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉప్పు సత్యాగ్రహం జరిగిన సంవత్సరం ?  
 - 1930 
 
4.రుగ్వేదాన్ని తెలుగులోకి అనువదించినవారు ? 
 - ఆదిభట్ల నారాయణదాసు 
5. 1949లో స్థాపించిన విశాలాంధ్ర మహాసభకు అధ్యక్షుడు ?  
- అయ్యదేవర కాళేశ్వరరావు 
6. భారత  దేశపు కోకిల ఎవరు ? 
 - సరోజినీ నాయుడు 
7. 1930లో జోగిపేటలో జరిగిన హైదరాబాద్‌ రాజ్య ఆంధ్ర మహాసభ సమావేశ అధ్యక్షుడు ? 
 - సురవరం ప్రతాపరెడ్డి 
8. విజయనగర సామ్రాజ్యంలో కొండవీడు రాజ్యం ఎవరి పరిపాలన కాలంలో విలీనమైంది ?  
- రెండో దేవరాయులు 
9. వీర తెలంగాణా గ్రంథకర్త ?  
- రావి నారాయణరెడ్డి 
10.రాజధానిని ఔరంగబాద్‌ నుంచి హైదరాబాద్‌కు మార్చింది ఎవరు ?  
 నిజాం ఆలీఖాన్‌ (1770) 
11. ఏ నిజాం కాలంలో వహాబి ఉద్యమం ప్రారంభమైంది ?  
 నసీరుద్దౌలా (1839) 
12. తెలుగులో మొట్టమొదటి నవల రాజశేఖర చరిత్రను రాసింది ఎవరు ?  
- కందుకూరి వీరేశలింగం  
13.ఆంధ్రప్రదేశంలో మహాయాన బౌద్ధమతం ఎవరికాలంలో బాగా అభివృద్ధి చెందింది ? 
 - ఇక్ష్వాకులు 
14. ఆంధ్రలో వందేమాతరం ఉద్యమంలో పాల్గొని కళాశాల నుంచి బహిష్కరణకు గురైన మొదటి నాయకుడు ? 
- గాడిచర్ల హరిసర్వోత్తమరావు 
15. హైదరాబాద్‌ రాజ్యం స్థాపించిన సంవత్సరం ? 
- 1757 
16.ఆంధ్ర మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయం ?  
- నన్నయ్య, తిక్కన్న, ఎర్రన  
17. ఏ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ? 
 - వాంఛూ 
47. మద్రాసు శాసనమండలిలో నియమితులైన మొదటి మహిళ ఎవరు ?  
- ముత్తు లకీëరెడ్డి  
18. రాజా రామ్మోహనరారు రచించిన గ్రంథాలు ? 
- ఏ గిఫ్ట్‌ టూ మోనోథీయిస్ట్స్‌, ప్రిసెప్ట్స్‌ ఆఫ్‌ జీవన్‌ 
19.1921 నిజాం రాష్ట్ర సాంఘిక సమావేశానికి అధ్యక్షత వహించింది ? 
 - మహర్షి కార్వే 
20.ది హైలైట్స్‌ ఆఫ్‌ ఫ్రీడం గ్రంథ చరయిత ?  
- సరోజిని రేగాని  
21.వందేమాతరం (1907) ఉద్యమ సందర్భంగా జైలుకెళ్లిన మొదటి నాయకుడు ?  
- గాడిచర్ల హరిసర్వోత్తమరావు 
22. ఆర్య సమాజాన్ని ఎవరు, ఎప్పుడు, ఎక్కడ స్థాపించారు ?  
-స్వామి దయానంద సరస్వతి (క్రిశ-1875, బొంబాయి 
23. స్త్రీలకు పరిమిత సంఖ్యలో ఓటుహక్కును కల్పించిన చట్టం ఏది ? 
 - 1935చట్టం 
24.ఆంధ్ర రాష్ట్ర రాజధాని ? 
 - కర్నూలు 
25.భరత ఖండంబు చక్కని పాడియావు.. అని తెలుగులో రచన చేసిన వారు ? 
 -చిలకమర్తి లకీ నరసింహారావు 
26.ముజఫర్‌ జంగ్‌ హత్యకు గురైన ప్రదేశం ?  
- రాయచోటి  
27. అలీఘర్‌ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు ? 
- సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌ 
28. వీరగంథం తెచ్చినారము వీరుడెవ్వడో తెల్పుడీ.. అని పలికినవారు ?  
- త్రిపురనేని రామస్వామి చౌదరి 
29. అసఫ్‌ జాహీల మొదటి రాజధాని ? 
 - ఔరంగబాద్‌ 
30. ఆలీఘర్‌ ఉద్యమాన్ని ప్రారంభించినవారు ? 
 -సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఖాన్‌  
31. సతీసహగమన నిషేధ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు ? 
 - 1829 
32.విశ్వనాథ సత్యనారాయణకు జ్ఞానపీఠ్‌ అవార్డ్‌ ఏ రచనకు వచ్చింది ?  
- రామాయణ కల్పవృక్షం  
33. 1873లో సత్యశోధక్‌ సమాజ్‌ సంస్థను ఎవరు ప్రారంభించారు ?  
- జ్యోతిబా పూలే 
34. ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథకర్త ?  
- సురవరం ప్రతాపరెడ్డి 
35. రామకృష్ణ మిషన్‌ను ఎవరు, ఎప్పుడు స్థాపించారు ? 
 - స్వామి వివేకానంద, 1897  
36. దక్షిణ భారత దేశ విద్యాసాగరుడు అని ఎవరికి పేరు వచ్చింది ?  
- కందుకూరి వీరేశలింగం పంతులు  
37. మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టిన సంస్థ ?  
- రామకృష్ణ మిషన్‌ 
38. శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం అనే సంస్థను స్థాపించింది ఎవరు ?  
- నారాయణగురు 
39.ఉస్మానియా విశ్వ విద్యాలయంలో జరిగిన వందేమాతర ఉద్యమానికి నేతృత్వం వహించింది ? 
 - పీవీ నర్సింహారావు 
40. ప్రపంచ మతాల పార్లమెంట్‌ (వరల్డ్‌ పార్లమెంట్‌ ఆఫ్‌ రిలీజియన్స్‌) ఎప్పుడు, ఎక్కడ జరిగింది ? 
- 1893, చికాగో 
41. 1946-48 మధ్యకాలంలో తెలంగాణలో సాయుధ పోరాటం నిర్వహించిన నాయకుడు ?  
- రావి నారాయణరెడ్డి 
42. కాంగ్రెస్‌ ఆఫ్‌ ది హిస్టరీ ఆఫ్‌ రిలిజియన్స్‌ ఎప్పుడు, ఎక్కడ జరిగింది ?  
- 1900, పారిస్‌ 
43. గాంధీజీ హరిజన్‌ పత్రికను ఎప్పుడు స్థాపించారు ?  
- 1933 
44. నాజర్‌ జంగ్‌ను హత్య చేసింది ఎవరు ?  
- హిమ్మత్‌ ఖాన్‌ 
45. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని ఎలుగెత్తి చాటిన కవి ? 
 - రాయప్రోలు సుబ్బారావు 
46. థియోసాఫికల్‌ సొసైటీని భారతదేశంలో ఎవరు, ఎక్కడ, ఎపుపడు స్థాపించారు.?  
- 1875, న్యూయార్క్‌ (యూఎస్‌ఏ), మేడం బ్లాపట్క్సీ(రష్యన్‌), కల్నల్‌ వోల్కాట్‌(యూఎస్‌ఏ) 
47. భారతదేశాన్ని యూరోపియన్లు సులభంగా వశపర్చుకోవడానికి దోహదపడిన కారణం ? 
 

No comments: