Welcome to తెలుగుపథం. జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు- సమాధానాలు
1.విద్యారణ్య స్వామి బోధించిన వేదాంతం ?
-అద్వైతం
2. మౌర్య పరిపాలన నుంచి ఎవరి నాయకత్వంలో ఆంధ్రులు స్వాతంత్య్రాన్ని సాధించారు ?
- శాతవాహనులు
3. శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉప్పు సత్యాగ్రహం జరిగిన సంవత్సరం ?
- 1930
4.రుగ్వేదాన్ని తెలుగులోకి అనువదించినవారు ?
- ఆదిభట్ల నారాయణదాసు
5. 1949లో స్థాపించిన విశాలాంధ్ర మహాసభకు అధ్యక్షుడు ?
- అయ్యదేవర కాళేశ్వరరావు
6. భారత దేశపు కోకిల ఎవరు ?
- సరోజినీ నాయుడు
7. 1930లో జోగిపేటలో జరిగిన హైదరాబాద్ రాజ్య ఆంధ్ర మహాసభ సమావేశ అధ్యక్షుడు ?
- సురవరం ప్రతాపరెడ్డి
8. విజయనగర సామ్రాజ్యంలో కొండవీడు రాజ్యం ఎవరి పరిపాలన కాలంలో విలీనమైంది ?
- రెండో దేవరాయులు
9. వీర తెలంగాణా గ్రంథకర్త ?
- రావి నారాయణరెడ్డి
10.రాజధానిని ఔరంగబాద్ నుంచి హైదరాబాద్కు మార్చింది ఎవరు ?
నిజాం ఆలీఖాన్ (1770)
11. ఏ నిజాం కాలంలో వహాబి ఉద్యమం ప్రారంభమైంది ?
నసీరుద్దౌలా (1839)
12. తెలుగులో మొట్టమొదటి నవల రాజశేఖర చరిత్రను రాసింది ఎవరు ?
- కందుకూరి వీరేశలింగం
13.ఆంధ్రప్రదేశంలో మహాయాన బౌద్ధమతం ఎవరికాలంలో బాగా అభివృద్ధి చెందింది ?
- ఇక్ష్వాకులు
14. ఆంధ్రలో వందేమాతరం ఉద్యమంలో పాల్గొని కళాశాల నుంచి బహిష్కరణకు గురైన మొదటి నాయకుడు ?
- గాడిచర్ల హరిసర్వోత్తమరావు
15. హైదరాబాద్ రాజ్యం స్థాపించిన సంవత్సరం ?
- 1757
16.ఆంధ్ర మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయం ?
- నన్నయ్య, తిక్కన్న, ఎర్రన
17. ఏ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ?
- వాంఛూ
47. మద్రాసు శాసనమండలిలో నియమితులైన మొదటి మహిళ ఎవరు ?
- ముత్తు లకీëరెడ్డి
18. రాజా రామ్మోహనరారు రచించిన గ్రంథాలు ?
- ఏ గిఫ్ట్ టూ మోనోథీయిస్ట్స్, ప్రిసెప్ట్స్ ఆఫ్ జీవన్
19.1921 నిజాం రాష్ట్ర సాంఘిక సమావేశానికి అధ్యక్షత వహించింది ?
- మహర్షి కార్వే
20.ది హైలైట్స్ ఆఫ్ ఫ్రీడం గ్రంథ చరయిత ?
- సరోజిని రేగాని
21.వందేమాతరం (1907) ఉద్యమ సందర్భంగా జైలుకెళ్లిన మొదటి నాయకుడు ?
- గాడిచర్ల హరిసర్వోత్తమరావు
22. ఆర్య సమాజాన్ని ఎవరు, ఎప్పుడు, ఎక్కడ స్థాపించారు ?
-స్వామి దయానంద సరస్వతి (క్రిశ-1875, బొంబాయి
23. స్త్రీలకు పరిమిత సంఖ్యలో ఓటుహక్కును కల్పించిన చట్టం ఏది ?
- 1935చట్టం
24.ఆంధ్ర రాష్ట్ర రాజధాని ?
- కర్నూలు
25.భరత ఖండంబు చక్కని పాడియావు.. అని తెలుగులో రచన చేసిన వారు ?
-చిలకమర్తి లకీ నరసింహారావు
26.ముజఫర్ జంగ్ హత్యకు గురైన ప్రదేశం ?
- రాయచోటి
27. అలీఘర్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు ?
- సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
28. వీరగంథం తెచ్చినారము వీరుడెవ్వడో తెల్పుడీ.. అని పలికినవారు ?
- త్రిపురనేని రామస్వామి చౌదరి
29. అసఫ్ జాహీల మొదటి రాజధాని ?
- ఔరంగబాద్
30. ఆలీఘర్ ఉద్యమాన్ని ప్రారంభించినవారు ?
-సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
31. సతీసహగమన నిషేధ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు ?
- 1829
32.విశ్వనాథ సత్యనారాయణకు జ్ఞానపీఠ్ అవార్డ్ ఏ రచనకు వచ్చింది ?
- రామాయణ కల్పవృక్షం
33. 1873లో సత్యశోధక్ సమాజ్ సంస్థను ఎవరు ప్రారంభించారు ?
- జ్యోతిబా పూలే
34. ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథకర్త ?
- సురవరం ప్రతాపరెడ్డి
35. రామకృష్ణ మిషన్ను ఎవరు, ఎప్పుడు స్థాపించారు ?
- స్వామి వివేకానంద, 1897
36. దక్షిణ భారత దేశ విద్యాసాగరుడు అని ఎవరికి పేరు వచ్చింది ?
- కందుకూరి వీరేశలింగం పంతులు
37. మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టిన సంస్థ ?
- రామకృష్ణ మిషన్
38. శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం అనే సంస్థను స్థాపించింది ఎవరు ?
- నారాయణగురు
39.ఉస్మానియా విశ్వ విద్యాలయంలో జరిగిన వందేమాతర ఉద్యమానికి నేతృత్వం వహించింది ?
- పీవీ నర్సింహారావు
40. ప్రపంచ మతాల పార్లమెంట్ (వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్) ఎప్పుడు, ఎక్కడ జరిగింది ?
- 1893, చికాగో
41. 1946-48 మధ్యకాలంలో తెలంగాణలో సాయుధ పోరాటం నిర్వహించిన నాయకుడు ?
- రావి నారాయణరెడ్డి
42. కాంగ్రెస్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ రిలిజియన్స్ ఎప్పుడు, ఎక్కడ జరిగింది ?
- 1900, పారిస్
43. గాంధీజీ హరిజన్ పత్రికను ఎప్పుడు స్థాపించారు ?
- 1933
44. నాజర్ జంగ్ను హత్య చేసింది ఎవరు ?
- హిమ్మత్ ఖాన్
45. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని ఎలుగెత్తి చాటిన కవి ?
- రాయప్రోలు సుబ్బారావు
46. థియోసాఫికల్ సొసైటీని భారతదేశంలో ఎవరు, ఎక్కడ, ఎపుపడు స్థాపించారు.?
- 1875, న్యూయార్క్ (యూఎస్ఏ), మేడం బ్లాపట్క్సీ(రష్యన్), కల్నల్ వోల్కాట్(యూఎస్ఏ)
47. భారతదేశాన్ని యూరోపియన్లు సులభంగా వశపర్చుకోవడానికి దోహదపడిన కారణం ?
No comments:
Post a Comment