Adsense

Saturday, February 10, 2024

శయనకాల స్మరణీయ మంత్రము

"నమశ్శమ్భో త్రినేత్రాయ రుద్రాయ వరదాయ చ, వామనాయ విరూపాయ స్వప్నాధి పతియే నమః భగవన్ దేవదేవేశ శూల భృ ద్వృష వాహన, ఇష్టానిష్టే మమా చక్ష్వ స్వప్నే సాంత్వ తః.”


పై మంత్రాన్ని ప్రతివారు నిద్రపోయేముందు ఏకాగ్రతతో స్మరించి ఆ తర్వాత నిద్రపోయినట్లయితే పీడకలలు రావనీ, కమ్మని కలలే వస్తాయనీ పూర్వీకులు చెప్పారు.

No comments: